తిరుమల శ్రీవారి సేవకు అక్షరాల రూ. కోటి టికెట్

తిరుమల శ్రీవారి దర్శనంలో భాగంగా ఎన్నో రకాల ఆర్జిత సేవలు అందుబాటులో ఉన్నాయి. అయితే శ్రీవారిని రోజంతా దర్శించుకునేందుకు ఓ ప్రత్యేకమైన టికెట్‌ను టీటీడీ అందుబాటులో ఉంచింది. ఈ టికెట్ ధర అక్షరాలా కోటి రూపాయలు. ఈ సేవా టికెట్ కొంటే 25 ఏళ్ల వరకు ఏడాదికోసారి స్వామివారి సేవలో భాగం కావచ్చు. ఈ టికెట్ పొందిన వ్యక్తితో ఆరుగురు కుటుంబసభ్యులను అనుమతిస్తారు. వారంలోని 6 రోజులు ఈ టికెట్ ధర రూ. కోటి అయితే శుక్రవారం మాత్రం కోటిన్నర రూపాయలు ఉంటుంది.

సంబంధిత పోస్ట్