ఎల్‌కే అద్వానీకి తీవ్ర అస్వస్థత

భారతీయ జనతా పార్టీ (బీజేపీ) సీనియర్ నాయకుడు.. మాజీ ఉప ప్రధాని లాల్ కృష్ణ అద్వానీ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ బుధవారం అర్థరాత్రి ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చేరినట్లు తెలుస్తోంది. వృద్ధాప్య సమస్య కారణంగా అద్వానీని ఎయిమ్స్‌లో చేర్చినట్లు సమాచారం. అద్వానీని కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న బిరుదుతో సత్కరించారు.

సంబంధిత పోస్ట్