మాజీ మంత్రిపై కేసు నమోదు

జడ్చర్ల మాజీ మంత్రి లక్ష్మారెడ్డి పుట్టినరోజు సందర్భంగా మంగళవారం పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అయితే, పోలీసుల నుంచి ఎటువంటి అనుమతి తీసుకోకుండా ర్యాలీ చేపట్టి, ప్రజలకు ఇబ్బంది కలిగించినందుకు సీఐ కమలాకర్ చర్యలు చేపట్టారు. మాజీ మంత్రితో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులపై పోలీసులు కేసు నమోదు చేశారు.

సంబంధిత పోస్ట్