కల్వకుర్తి: పిడుగుపాటుకు ఆవు మృతి

నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం వంగూరు మండలం కోనాపూర్ గ్రామంలో శనివారం రైతు నూకం రాములు తన వ్యవసాయ పొలంలో పశువులను మేపుతుండగా ఆవుపై పిడుగు పడి మృతి చెందింది. ఈ ప్రమాదంతో తన జీవనాధారం కోల్పోయానని, ప్రభుత్వం స్పందించి నష్టపరిహారం అందించి ఆదుకోవాలని రైతు రాములు వేడుకుంటున్నారు.

సంబంధిత పోస్ట్