బెల్లంపల్లి పట్టణంలోని ఎస్సీ బాలుర వసతి గృహంలో రూరల్ సీఐ హనోక్ నూతన సంవత్సర వేడుకలు జరుపుకున్నారు. హాస్టల్ విద్యార్థులతో కలిసి కేక్ కట్ చేసి, వారికి శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థులు చదువుపై దృష్టి సారించాలని సీఐ సూచించారు.