బెల్లంపల్లిలో భక్తిశ్రద్ధలతో దుర్గాదేవి శోభాయాత్ర

బెల్లంపల్లి పట్టణంలో శనివారం రాత్రి దుర్గాదేవి శోభాయాత్రను భక్తిశ్రద్ధలతో నిర్వహించుకున్నారు. శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని చివరి రోజు దుర్గాదేవి శోభాయాత్ర అంగరంగ వైభవంగా జరిగింది. కోదండ రామాలయం, దుర్గాదేవి ఆలయం పలు బస్తీలలో ఏర్పాటుచేసిన దుర్గాదేవి లను పలు వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. 24 డిప్ ఏరియాలోని దుర్గాదేవి శోభాయాత్రలో మహిళలు వేసిన డాన్స్ ఆకట్టుకుంది.

సంబంధిత పోస్ట్