ఎస్సై నిర్లక్ష్యం చేస్తున్నాడని బాధితుడి ఆవేదన

నెన్నెల మండలం గణపురం గ్రామానికి చెందిన కొమ్ము భీమేష్ ఇంట్లో చోరీ జరిగి 9 తులాల నర బంగారం, 30 వేల రూపాయలు చోరీ జరిగినట్లు ఎస్సై ప్రసాద్ కు ఫిర్యాదు చేసి ఆరునెలల కావస్తున్న ఎస్సై ప్రసాద్ పట్టించుకోవడంలో నిర్లక్ష్యం చేస్తున్నాడని బాధిత వ్యక్తి ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.

సంబంధిత పోస్ట్