వేమనపల్లి మండలంలోని 33 కెవి విద్యుత్ లైన్ మరమ్మత్తుల కారణంగా ఆదివారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగుతుందని ఏఈ దీక్షిత్ తెలిపారు. అంతరాయానికి విద్యుత్ వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.