నాటు సారా అమ్మిన, తయారుచేసిన కఠిన చర్యలు తప్పవని వేమనపల్లి ఎస్సై శ్యామ్ పటేల్ అన్నారు. వేమనపల్లి మండలంలోని రాజారాంకి చెందిన గుడుంబా విక్రయదారులు, యువకులకు ఆయన పలు సూచనలు చేశారు. వారితో గుడుంబా అమ్మబోమని, తాగబోమని ప్రమాణం చేయించారు.