నూతన బొగ్గు గనుల ప్రారంభానికి కృషి

సింగరేణిలో కార్మికుల హక్కుల కోసం నిరంతరం పోరాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తప్పకుండా నెరవేరుస్తామని తెలంగాణ రాష్ట్ర కనీస వేతన సలహా మండలి చైర్మన్, ఐఎన్టీయూసి సెక్రెటరీ జనరల్ జనక్ ప్రసాద్ తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ కార్మికుల సొంత ఇంటి కల, పెర్క్స్ మీద ఐటీ మాఫీ, తదితర అంశాలపై ప్రభుత్వంతో మాట్లాడతామని పేర్కొన్నారు. నూతన బొగ్గు గనుల ప్రారంభం, ఉద్యోగ కల్పనకు ఐఎన్టీయూసి కృషి చేస్తుందన్నారు.

సంబంధిత పోస్ట్