జన్నారం మండలంలోని అంబేద్కర్ భవనంలో మహాత్మ జ్యోతిరావు పూలే జయంతిని వివిధ కుల సంఘాల నాయకులు శుక్రవారం ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.