ఢిల్లి లిక్కర్ స్కాం కేసులో ఆప్ నేత మనీష్ సిసోడియాకు బెయిల్ మంజూరైంది. షరతులతో కోర్టు బెయిల్ ఇచ్చింది. 17నెలలుగా మనీష్ సిసోడియా జైలులో ఉన్నారు. సిసోడియా ఢిల్లీ డిప్యూటీ సీఎంగా వ్యవహరించిన విషయం తెలిసిందే.