సాయిబాబా మృతి పట్ల పలువురు సంతాపం

సాయిబాబా మృతి పట్ల పలువురు సంతాపం తెలిపారు. న్యాయం కోసం పోరాడటానికి ఆయన జీవితాన్ని అంకితమిచ్చారని, హింసను ధైర్యంగా ఎదుర్కొన్నారని సీపీఎం కొనియాడింది. పాలకుల విధానాల ఫలితంగా ఆయన జైలు పాలయ్యారని ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు అన్నారు. ఆయన మృతి పట్ల అనువాద మిత్ర మండలి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేసింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ ఆయన కుటుంబ సభ్యులకు మాజీ మంత్రి హరీశ్ రావు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్