మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో కొత్తగా పలు నూతన కేంద్ర విద్యా సంస్థల ఏర్పాటుకు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కి మెదక్ పార్లమెంటు సభ్యులు మాధవనేని రఘునందన్ రావు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు తదితరులు పాల్గొన్నారు.