మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని నాగసానుపల్లి గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ఆలయంలో శనివారం అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. అనంతరం ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హారతులను నిర్వహించారు.