ఆషాడ మాసం పురస్కరించుకొని అమ్మవారి ప్రత్యేక అలంకరణ

ఆషాడ మాసం మూడవ ఆదివారం పురస్కరించుకొని వనములో వన వనదుర్గాదేవిగా శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని నాగసానుపల్లి గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ ఏడుపాయల దుర్గా భవాని అమ్మవారి ఆలయంలో అమ్మవారికి అభిషేకాలు, హారతులను నిర్వహించారు.

సంబంధిత పోస్ట్