మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని నాగసానిపల్లి గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ ఏడుపాయల వన దుర్గా భవాని అమ్మవారి ఆలయంలో ఆదివారం అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. అనంతరం ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు.