మెదక్: అప్రమత్తమైన సిబ్బంది

మెదక్ జిల్లా కౌడిపల్లి సమీకృత బాలికల హాస్టల్ లో పలువురు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఉదయం ఇడ్లీ అల్పాహారంగా స్వీకరించిన విద్యార్థులు కడుపునొప్పి, వాంతులతో బాధపడుతుండగా వెంటనే సిబ్బంది ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. అధికారుల నిర్లక్షంపై మండిపడ్డారు.

సంబంధిత పోస్ట్