దౌల్తాబాద్: అవినీతి రహిత పరిపాలన బీజేపీ వల్లనే సాధ్యం అవుతుంది

బీజేపీ ఢిల్లీలో భారీ విజయం సాధించడంతో బీజేపీ నాయకులు, కార్యకర్తలు దౌల్తాబాద్ తెలంగాణ తల్లి చౌరస్తాలో టపాకాయలు కాల్చి ఆర్టీసి ప్రయాణికులకు మిఠాయిలు పంచి శనివారం సంబరాలు నిర్వహించారు. ఈ సందర్బంగా బీజేపీ మండల అధ్యక్షుడు నాగప్రభు గౌడ్ మాట్లాడుతూ బీజేపీ నరేంద్ర మోడీ నాయకత్వానికి తిరుగులేదని, అవినీతి రహిత పరిపాలన బీజేపీ వల్లనే సాధ్యం అవుతుందని, అందువల్లనే ఆమ్ ఆద్మీ పార్టీ చీపురు కట్టతో పరిశుభ్రం చేశారన్నారు.

సంబంధిత పోస్ట్