దొంతి: ఇందిరమ్మ ప్రొసీడింగ్ పత్రాలు అందజేసిన గ్రామపంచాయతీ కార్యదర్శి

దొంతి గ్రామంలో ఇందిరమ్మ కమిటీ ద్వారా ఎంపికైన అర్హులైనటువంటి లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు ప్రొసీడింగ్ పత్రాలు గ్రామపంచాయతీ కార్యదర్శి శంకర్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వెంకటరెడ్డి శుక్రవారం లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు భువనగిరి శ్రీనివాస్, చుక్క శ్రీనివాస్, ఇందిరమ్మ కమిటీ సభ్యులు భూపాల్ రెడ్డి, శ్రీకాంత్, సత్యనారాయణ, స్వామి, రాజు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్