ఓపెన్ టు ఆల్ పోటీలను తిలకరించిన నాయకులు

మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ మురళి యాదవ్ ఆదివారం గుమ్మడిదల మున్సిపాలిటీలో జరిగిన ఓపెన్ టు ఆల్ కబడ్డీ, వాలీబాల్ పోటీలను వీక్షించారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు, స్థానిక నాయకులు, క్రీడాకారులు, ప్రేక్షకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్