సంగారెడ్డి: ఇక్రిశాట్ లో బంది ఐన చిరుత పులి

సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు పట్టణ సమీపంలో గల అంతర్జాతీయ పప్పు ధాన్యాల పరీశోధన సంస్థ ఇక్రిశాట్ లో
ఆటవి శాఖ అధికారులు రెండు రోజుల క్రితం ఏర్పాటు చేసిన బోన్ లో బుధవారం రాత్రి చిరుత పులి బంది ఐనట్లు గురువారం ఉదయం సమాచారం అందింది. పట్టుబడిన చిరుత పులిని ప్రత్యేక వాహనంలో ఆటవి శాఖ అధికారులు హైదరాబాద్ జూ పార్కు కు తరలించినట్లు తెలిసింది.

సంబంధిత పోస్ట్