పుస్తక పఠనంతో మానసిక ఆరోగ్యం: స్టడీ

రోజూ పుస్తకాలు చదవడం వల్ల ఎన్నో లాభాలున్నాయి. మానసిక ఆరోగ్యానికి పుస్తక పఠనం ఎంతో అవసరం. పుస్తకాలు చదవడం వల్ల అపారమైన జ్ఞానాన్ని పొందొచ్చు. రెగ్యులర్‌గా పుస్తకాలు చదివేవాళ్లు మిగతావారికంటే మరో రెండేళ్లు ఎక్కువకాలం బతుకుతారని ప్రఖ్యాత యేల్ విశ్వవిద్యాలయ అధ్యయనంలో తేలింది. వారానికి కనీసం 3.5 గంటలు చదివేవారి మెదడు చురుకుగా ఉంటుంది. పుస్తకాలు చదివేవారు నిత్యం ఉత్సాహంగా ఉంటారు.

సంబంధిత పోస్ట్