ఇంటర్ మెరిట్తో పాసైన విద్యార్థులు నేషనల్ మెరిట్ స్కాలర్షిసేనకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలంగాణ ఇంటర్ బోర్డు తెలిపింది. గతంలో అప్లై చేసుకున్న వారు రెన్యువల్, ఈ ఏడాది ఉత్తీర్ణులైన వారు అక్టోబర్ 31 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. టాప్-20 పర్సెంటైల్ వచ్చిన విద్యార్థులు రాష్ట్రంలో 61,335 మంది ఉన్నారని వెల్లడించింది. ఎంపికైన వారికి ఏడాదికి రూ.12వేలు ఇస్తారు. వెబ్సైట్ http://scholarships.gov.in.