TG: భద్రాద్రి కొత్తగూడెంలో స్వల్ప భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై భూకంప తీవ్రత 3.8గా నమోదైంది. శనివారం అర్ధరాత్రి దాటాక 2:26 గంటల సమయంలో భూప్రకంపనలు వచ్చాయి. దీంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఒక్కసారిగా ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు.