ఛత్తీస్గఢ్లో మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ హిడ్మా మంగళవారం జరిగిన ఎన్కౌంటర్లో హతమయ్యాడు. వారం క్రితం హోంమంత్రి విజయ్ శర్మ అతని తల్లిని కలిసి మాట్లాడగా, ఆమె భావోద్వేగంతో “ఇంటికి రా బిడ్డా” అని పిలుపునిచ్చారు. ఆ పిలుపు తర్వాత నేడు (వారం తరువార) జరిగిన ఎన్కౌంటర్లో హిడ్మా మరణించాడు. ఈ ఘటనలో అతని భార్య కూడా మృతి చెందినట్లు సమాచారం. ఆమెపై రూ.50 లక్షల రివార్డు ఉంది.