యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకున్న ముగ్గురు పిల్లల తల్లి

తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లాలో ఓ ఆసక్తికర ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ముగ్గురు పిల్లలకు తల్లైన కౌసల్య (35) అనే మహిళ ఒక యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ క్రమంలో జూన్ 10న ప్రియుడి ఫోన్‌ను చూడగా.. వారిద్దరూ ఏకాంతంగా ఉన్న ఫొటోలు, వీడియోలు కనిపించాయి. దీంతో అతడిని ఆమె అడగ్గా SMలో పోస్ట్ చేస్తానంటూ బెదిరించాడు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్