ఆలేరు మండలం కొలనుపాకలో సాగునీరు కావాలని అడిగిన రైతులతో.. 'బీఆర్ఎస్ వాళ్లు మీటింగ్స్లలో తాము నీళ్లు ఇవ్వడంలేదని చెబుతున్నారుగా ఎక్కడి నుండి ఇవ్వాలని అన్నారు. పార్టీలతో సంబంధం లేకుండా.. చెరువులు నింపాలని రైతులు కోరారు. ఎమ్మెల్యే వారిని వారించి అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది.
GHMC వార్డుల పునర్విభజనపై ఫైనల్ నోటిఫికేషన్ విడుదల