కాంగ్రెస్ శ్రేణుల సంబరాలు

నల్గొండ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రఘువీర్ రెడ్డి భారీ మెజార్టీతో గెలవడంతో నల్గొండ జిల్లాలో మంగళవారం కాంగ్రెస్ శ్రేణులు భారీ ఎత్తున సంబరాలు చేసుకున్నారు. దేవరకొండ నాగార్జునసాగర్ నియోజకవర్గాల్లో బాణాసంచా కాల్చి, అంబరాన్ని అంటేలా సంబరాలు చేసుకున్నారు.

సంబంధిత పోస్ట్