చందంపేట మండలంలోని గన్నేర్లపల్లి ప్రాథమిక పాఠశాలలో గురువారం విద్యార్థులు ఉత్సాహంగా స్వపరిపాలన దినోత్సవం జరుపుకున్నారు. ఉపాధ్యాయులుగా విద్యార్థుల వేషధారణ పలువురిని ఆకట్టుకుంది. తోటి సహచర్లకు పాఠాలు బోధించారు.