మిర్యాలగూడ పట్టణంలో రాజీవ్ చౌరస్తా వద్ద సోమవారం అంబేద్కర్ జయంతి వేడుకలు నిర్వహించారు. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.