గుర్రంపూడి: సిసి కెమెరాల పరిరక్షణలో ఉండాలని ప్రజలకు ఎస్ఐ మధు పిలుపు

గుర్రంపూడి మండలంలోని కొప్పోలు గ్రామంలో పూర్తి గ్రామం సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఉండాలంటూ ఎస్సై మధు సూచించారు. దొంగతనాలు, యాక్సిడెంట్లు, ఆకతాయిల వ్యవహారాలపై నివారణకు ఇది ఎంతో ఉపయోగపడుతుందన్నారు. దాదాపు రూ.2 లక్షల ఖర్చు అవుతుందనీ, గ్రామస్తులందరూ సహకరించి ఈ మంచి పనిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్