నల్గొండ: గుప్త నిధుల తవ్వకాలు కలకలం

నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం పజ్జూరులో గుప్త నిధుల కోసం నాగశిల విగ్రహాన్ని దుండగులు తవ్వినట్లు మాజీ సర్పంచ్ షేక్ మోయిజ్ తెలిపారు. గ్రామస్తుల సమాచారం మేరకు ఘటనా స్థలాన్ని పరిశీలించి మాట్లాడారు. గుప్తనిధుల కోసం నాగశిల విగ్రహాన్ని తవ్వి బయటికి తీసారన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్