భారతదేశ మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే జయంతిని రాష్ట్ర మహిళ ఉపాధ్యాయ దినోత్సవంగా డిక్లేట్ చేసిన ప్రభుత్వానికి, సీఎం రేవంత్ రెడ్డికి యూత్ కాంగ్రెస్ నల్గొండ జిల్లా అధ్యక్షులు మనిమద్దె రమేష్ రాజ్ ధన్యవాదాలు తెలిపారు.