2. విశాఖలో ప్రముఖ ఐటీ సంస్థ కాగ్నిజెంట్ తాత్కాలిక కార్యాలయాన్ని ఏపీ మంత్రి నారా లోకేశ్ ప్రారంభించారు.
3. తాను సీఎం అవుతానని, 2014 నుంచి తెలంగాణలో జరిగిన అన్ని అన్యాయాలను వెలికితీస్తానని కవిత వ్యాఖ్యానించారు
4. గత ఐదేళ్లలో దాదాపు 9 లక్షల మంది భారతీయులు తమ పౌరసత్వాన్ని వదులుకున్నట్లు కేంద్రం వెల్లడించింది
5. సోషల్ మీడియా, ఈ-కామర్స్ సైట్లలో తన ఏఐ వీడియోలతో జరుగుతున్న తప్పుడు ప్రచారంపై ఢిల్లీ హైకోర్టును పవన్ కళ్యాణ్ ఆశ్రయించారు