నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని రాకస్ పేట్, పాత బోధన్, హెడ్ పోస్ట్ ఆఫీస్ దగ్గర బుధవారం హై మాక్స్ లైట్లను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ తూము పద్మ శరత్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ జాదవ్ కృష్ణ, ఏఈ శ్రీనివాస్, మున్సిపల్ ఎలక్ట్రిషియన్లు పాల్గొన్నారు. బోధన్ పట్టణంలో ఆధునిక దీపాల ఏర్పాటుతో ప్రజలకు సౌకర్యవంతమైన వాతావరణం కలుగుతుంది.