ఈ సందర్భంగా కలెక్టర్ ఇలా త్రిపాఠి వారిని అభినందించారు. మిగతా శాఖల ఉద్యోగులు కూడా వీరిని స్పూర్తిగా తీసుకుని స్వీయ గణన చేసుకోవాలని సూచించారు. ఈసారి జనాభా గణన-2027 డిజిటల్ విధానంలో నిర్వహించబడుతోందని తెలిపారు. ఈ నెల 10వ తేదీ వరకు పోర్టల్ ద్వారా స్వీయ నమోదు చేసుకోవచ్చని సూచించారు.
నిజామాబాద్ అర్బన్
ప్రజావాణికి 177 ఫిర్యాదులు