నిజామాబాద్‌: టీయూసీఐ రాష్ట్రసభలను విజయవంతం చేయాలి

ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా (టీయూసీఐ) రాష్ట్ర ప్రథమ మహాసభలను జయప్రదం చేయాలని బుధవారం నిజామాబాద్‌లోని కోటగల్లిలోని ఎన్ఆర్ భవన్‌లో టీయూసీఐ రాష్ట్ర కమిటీగా ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా టీయూసీఐ రాష్ట్ర అధ్యక్షులు వనమాల కృష్ణ మాట్లాడుతూ 40 ఏళ్ల తర్వాత జిల్లా కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర 9వ మహాసభ, టీయూసీఐ రాష్ట్ర ప్రధాన మహాసభలు జరుగుతున్నాయన్నారు.

సంబంధిత పోస్ట్