ఇక వడగాల్పులు ఉండవు: IMD

కరువుతో అల్లాడుతున్న దేశ ప్రజలకు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఊరటనిచ్చే సందేశం ఇచ్చింది. పశ్చిమ రాజస్థాన్, కేరళ మినహా దేశంలోని ఇతర ప్రాంతాల్లో ఈ ఏడాది వడగళ్ల వాన కురిసే అవకాశం లేదని పేర్కొంది. పసిఫిక్ మహాసముద్రంలో ఉపరితల జలాలు చల్లబడడం, అక్కడి నుంచి వస్తున్న గాలులతో దేశంలో వడగండ్ల వానల తీవ్రత తగ్గుతోంది. పలు రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులు, పిడుగులు పెరిగే అవకాశం ఉందని వివరించారు.

సంబంధిత పోస్ట్