ప్రతిపక్షాల నిరసన.. లోక్‌సభ గురువారానికి వాయిదా

ప్రతిపక్షాల నిరసనల కారణంగా లోక్‌సభ పలుమార్లు వాయిదా పడింది. ఉదయం నుంచి సాయంత్రం 5 గంటల వరకు గందరగోళం కొనసాగడంతో, సభాపతి సభను గురువారానికి వాయిదా వేశారు. షెడ్యూల్ ప్రకారం ప్రధాని మోదీ ఈ సాయంత్రం లోక్‌సభలో ప్రసంగించాల్సి ఉన్నప్పటికీ, సభ వాయిదా పడటంతో అది సాధ్యం కాలేదు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్