యువశక్తి ప్రోగ్రామ్ ద్వారా ఉజ్వల భవిష్యత్తు: కలెక్టర్

పెద్దపల్లి యువశక్తి ప్రోగ్రామ్‌లో శిక్షణ పొందిన శ్రీజ, శశివర్షిణి అనే ఇద్దరు యువతులు భారత సైన్యంలో అగ్నివీర్ వాయు విభాగానికి ఎంపికయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష వారిని కలెక్టర్ కార్యాలయంలో ఘనంగా సన్మానించారు. దేశ సేవ కోసం భారత సైన్యంలో చేరడం గౌరవప్రదమని, ఈ ఎంపిక జిల్లా యువతకు స్ఫూర్తిదాయకమని ఆయన తెలిపారు.

సంబంధిత పోస్ట్