ప్రధాని నరేంద్ర మోదీ రేపు రాజస్థాన్, గుజరాత్లలో పర్యటించనున్నారు. జోధ్పూర్ ఎయిర్పోర్ట్ టెర్మినల్ను ప్రారంభించి, సవరించిన ఉడాన్ పథకాన్ని ఆవిష్కరించనున్నారు. అనంతరం, గుజరాత్లోని బాలోతరాలో రూ. 1.06 లక్షల కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టి, బహిరంగ సభలో ప్రసంగించనున్నారు.