పొంగల్‌ ఎఫెక్ట్.. ప్రయాణికులు లేక ఐదు ప్రత్యేక రైళ్ల రద్దు

పొంగల్ పండుగ సందర్భంగా ప్రకటించిన ఐదు ప్రత్యేక రైళ్లను దక్షిణ రైల్వే పూర్తిగా రద్దు చేసింది. తాంబరం నుంచి నాగర్‌కోయిల్‌కు, చెన్నై సెంట్రల్ నుంచి కోవైకు, పోతనూరు నుంచి చెన్నై సెంట్రల్‌కు, చెన్నై సెంట్రల్ నుంచి పోతనూరుకు వెళ్లే ఈ రైళ్లు రద్దయ్యాయి. ఈ మేరకు దక్షిణ రైల్వే ఒక ప్రకటన విడుదల చేసింది. రద్దు చేయబడిన రైళ్లలో కొన్నింటి ప్రయాణ తేదీలు కూడా ప్రకటించారు.

సంబంధిత పోస్ట్