గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఈమె సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారు. అయితే తాజాగా ప్రియాంక చోప్రా చిలుకూరి బాలాజీ టెంపుల్ను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె తన ఇన్స్టాగ్రామ్లో ఇలా రాసుకొచ్చారు. ఆ దేవుని దయతో మనందరం సంతోషంగా ఉండాలి. బాలాజీ ఆశీర్వాదాలతో కొత్త ప్రయాణం మొదలు అని రాసుకొచ్చారు. ఆలయానికి వెళ్లాలని సూచించిన ఉపాసనకు ఆమె ధన్యవాదాలు తెలిపారు.