‘పుష్ప-2’.. 28 రోజుల్లో రూ.1799 కోట్ల వసూళ్లు

బాక్సాఫీస్ వద్ద పుష్పరాజ్ హవా ఇంకా కొనసాగుతోంది. గతేడాది డిసెంబర్ 5న థియేటర్లలోకి పుష్ప-2 సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. కేవలం 6 రోజుల్లోనే వెయ్యి కోట్ల మార్కు దాటేసిన పుష్ప-2 తాజాగా మరో రికార్డ్ క్రియేట్ చేసింది. 28 రోజుల్లో రూ.1799 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ వెల్లడించింది. ఇదే జోరు కొనసాగితే కొద్ది రోజుల్లోనే 2 వేల కోట్ల మార్క్ చేరుకోనుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్