రాజ్‌భవన్‌.. ఇకపై ‘లోక్‌ భవన్‌’: కేంద్రం

రాజ్‌భవన్‌ పేరుతో కొనసాగుతోన్న గవర్నర్ల అధికారిక నివాసాలను ఇకపై ‘లోక్‌భవన్‌’గా మార్చాలని కేంద్రం ప్రభుత్వం సూచించింది. ఇప్పటికే ఒడిశా, త్రిపుర, పశ్చిమ బెంగాల్‌, అస్సాం, తమిళనాడు, గుజరాత్‌ రాష్ట్రాల గవర్నర్లు తమ బంగ్లాకు లోక్‌భవన్‌గా మార్చారు. మిగతా రాష్ట్రాలు కూడా పేరు మార్చాలని కేంద్రం సూచించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్