పోలీస్ స్టేషన్‌లో రామ్ గోపాల్ వర్మ

AP: డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఒంగోలు రూరల్ పీఎస్ కు చేరుకున్నారు. చంద్రబాబు, పవన్, లోకేష్ ఫొటోలు మార్ఫింగ్ చేశారని ఆయనపై కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ కేసు విషయమై విచారణకు రావాలని పోలీసులు నోటీసులు ఇవ్వడంతో ఆయన విచారణకు హాజరయ్యారు. ఒంగోలు రూరల్ సీఐ శ్రీకాంత్ బాబు ఆయనను ప్రశ్నించనున్నారు. ఈ సందర్భంగా ఆర్జీవీని 50 ప్రశ్నలు అడగనున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్