చార్మినార్ అగ్నిప్రమాద ఘటనలో ఈరోజు మృతి చెందిన మృతదేహాలను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఉస్మానియా ఆస్పత్రికి మంత్రులు భట్టి, దామోదర, పొన్నం చేరుకొని మృతుల బంధువులను ఓదార్చారు. ఎనిమిది మృతదేహాలకు పోస్ట్మార్టం పూర్తి చేసిన సిబ్బంది.