తలకొండపల్లి: అర్హులైన నిరుపేదలకు సంక్షేమ ఫలాలు అందిస్తాం

అర్హులైన నిరుపేదలందరికీ సంక్షేమ ఫలాలు అందిస్తామని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి చెప్పారు. మంగళవారం తలకొండపల్లి మండలం వెంకటాపూర్ తండా, పెద్దూరు తండా, దేవుని పడకల్లు గ్రామాలలో జై బాపూ, జై భీమ్, జై సంవిధాన్ పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ జెండాలను ఎగురవేసిన ఆయన మాట్లాడుతూ మతతత్వ శక్తులు రాజ్యాంగాన్ని అవమాన పరిశీల వ్యాఖ్యలు చేస్తున్నారని వారి వ్యాఖ్యలను తీప్పి కొట్టాలని పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్