ఉత్కంఠ పోరులో ముంబైపై ఆర్సీబీ గెలుపు

ఐపీఎల్ 2025లో భాగంగా వాంఖడే వేదికగా సోమవారం ముంబై ఇండియన్స్‌‌తో జరిగిన మ్యాచ్‌లో 12 పరుగుల తేడాతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయం సాధించింది. RCB ఇచ్చిన 222 పరుగుల లక్ష్యఛేదనలో ముంబై నిర్ణీత 20 ఓవర్లలో ముంబై 9 వికెట్లు కోల్పోయి 209 పరుగులకు పరిమితమైంది. ముంబై బ్యాటర్లలో తిలక్ వర్మ (56) హాఫ్ సెంచరీతో రాణించారు. RCB బౌలర్లలో కృనాల్‌ పాండ్య 4 వికెట్లు తీయగా.. హేజిల్‌వుడ్, యష్ తలో రెండు వికెట్లు తీశారు.

సంబంధిత పోస్ట్